పల్నాడు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకుల హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, అతని సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.