పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి ఉద్దేశించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన అనంతరం భారతీయ ఎంపీలు ఆపరేషన్ సిందూర్ కు దారితీసిన వివరాలను వెల్లడించడానికి వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. వారిలో కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ అమెరికాలో పర్యటిస్తున్నారు.