మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు.