
Khel Ratna Award: దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఈసారి నలుగురిని వరించనుంది. ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్ తోపాటు చెస్ కింగ్ గుకేశ్ దొమ్మరాజు, మరో ఇద్దరికి కూడా ఈసారి అవార్డు ఇవ్వనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.



