‘‘మీ ఈడీ అన్ని హద్దులు దాటుతోంది మిస్టర్ రాజు’’: ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం; దర్యాప్తుపై స్టే
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ తన దర్యాప్తుల్లో అన్ని హద్దులను దాటుతోందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లో అవకతవకలపై ఈడీ చేస్తున్న దర్యాప్తుపై స్టే విధించింది.