
తెలంగాణ కేబినెట్ లోని మరో ఇద్దరు మంత్రుల మధ్య సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ… కేబినెట్ లోని మరో మంత్రిగా ఉన్న పొంగులేటిపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మేడారం టెండర్ల విషయం ఇందుకు కారణమైనట్లు సమాచారం.



