'ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, చర్చలు జరుగుతున్నాయి' - కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై మీడియాతో మాట్లాడిన ఆమె…ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
చర్చించిన తర్వాతే నిర్ణయం.. కవిత సస్పెన్షన్పై రియాక్ట్ అయిన కేటీఆర్!
'నా నిబద్ధత అందరికీ తెలిసిందే, ఆ ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా' - కవిత వ్యాఖ్యలపై హరీశ్రావ్ రియాక్షన్