ఏపీ సీఆర్డీఏలో ఏమి జరుగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏడాదిలో ఇద్దరు కమిషనర్లు మారినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా సీఆర్డీఏ పాలన సాగకపోవడంతో సీఆర్డీఏలో మార్పులు తప్పవని ప్రచారం జరుగుతోంది.