దేశీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన జీఎస్టీ మండలి 56వ సమావేశం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనుంది.