
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇటీవల డ్యూడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో నిర్మాత రవిశంకర్, నటుడు శరత్ కుమార్ కామెంట్స్ చేశారు.



