ఏపీ లిక్కర్ స్కామ్ కేసు - 5 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మూడు ఛార్జీషీటులు దాఖలు చేశారు.
ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో మరో హీరో.. ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి
గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశా.. బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదు: ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ
గొర్రెల పంపిణీ స్కామ్ : రూ.వెయ్యి కోట్లకు పైనే అక్రమాలు...! ఈడీ ప్రకటన
రూ.17,000 కోట్ల రుణాల మోసం కేసుల్లో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు.. సెబీ నుండి తీవ్రమైన ఆరోపణలు!