ఋగ్వేదం, మత్స్య, బ్రహ్మ, నారద, పద్మ, స్కంద, కపిల పురాణాలలో పూరీ క్షేత్ర ప్రస్తావన ఉంది. యుగాల క్రితం సాగరతీరాన జగన్నాథుడు నీలమాధవునిగా కొలువై ఉండేవారట. దివ్యకాంతులు వెదజల్లే ఆ అర్చనామూర్తి దర్శనంతోనే సకల పాపాలు తొలగిపోయేవి. మహిమాన్విత పూరీ క్షేత్రం గురించి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.