
ఏపీలో ఉచిత బస్సు (స్త్రీ శక్తి) పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. సోమవారం(ఆగస్ట్ 18) ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మరోవైపు ఘాట్ రూట్లలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.



