కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటి వరకు అధికారులను ప్రశ్నించిన కమిషన్… కొద్దిరోజుల కిందట మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ ను కూడా ప్రశ్నించింది. అయితే ఇవాళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించనుంది. ఇందుకోసం ఆయన… హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు రానున్నారు.