శివుడు కొలువుదీరిన అనేక ప్రముఖ ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని దర్శించుకుంటే మంచిదని భక్తుల నమ్మకం. శివ జ్యోతిర్లింగాలు చాలా ఫేమస్. అత్యంత ప్రసిద్ధి చెందినవి. అక్కడకు వెళ్లడం అత్యంత పవిత్రమైనదని శివ భక్తులు భావిస్తారు. అయితే వారికోసం ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ జనవరి నెలలోనే జర్నీ ఉంది.
సంబంధిత కథనం