పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందే చూసి, వాటిని తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ఇప్పుడు కూడా జరుగుతున్న చాలా విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు ఎప్పుడో రాసారు.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే గ్రహించి, వాటిని చెప్పడం జరిగింది. ఆయన వారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి. ఇక ఇదిలా ఉంటే మార్చి 2025 ద్వితీయార్థంలో పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పిన కొన్ని విషయాలు జరగబోతున్నాయట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం