పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం
మాసం (నెల): వైశాఖ
పక్షం: శుక్ల పక్షం
వారం: బుధవారం
తిథి: తదియ మధ్యాహ్నం 2.17 వరకు తరవాత చవితి
నక్షత్రం: రోహిణి సాయంత్రం 4.21 వరకు తరవాత మృగశిర
యోగం: శోభన మధ్యాహ్నం 12.03 వరకు
కరణం: గరజి మధ్యాహ్నం 2.17 వరకు వనిజ రాత్రి 12.47 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 1.25 నుంచి మధ్యాహ్నం 2.51 వరకు
వర్జ్యం: రాత్రి 9.26 నుంచి రాత్రి 10.54 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 11.48 నుంచి మధ్యాహ్నం 12.38 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.13 నుంచి మధ్యాహ్నం 1.48 వరకు
యమగండం: ఉదయం 7.29 నుంచి ఉదయం 9.03 వరకు
పంచాంగం సమాప్తం.