క్లైమాక్స్‌కు చేరుకున్న టాప్ తెలుగు సీరియ‌ల్ - శుభం కార్డు ప‌డేది అప్పుడేనా!-zee telugu serial seethe ramudi katnam likely to end soon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  క్లైమాక్స్‌కు చేరుకున్న టాప్ తెలుగు సీరియ‌ల్ - శుభం కార్డు ప‌డేది అప్పుడేనా!

క్లైమాక్స్‌కు చేరుకున్న టాప్ తెలుగు సీరియ‌ల్ - శుభం కార్డు ప‌డేది అప్పుడేనా!

Published May 07, 2025 10:52 AM IST Nelki Naresh
Published May 07, 2025 10:52 AM IST

జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సీతే రాముడి క‌ట్నం ముగింపుకు చేరుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే వార‌మే ఈ తెలుగు సీరియ‌ల్‌కు మేక‌ర్స్ ఎండ్ కార్డ్ వేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్  క్లైమాక్స్ చేరుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మే 12 నాటితో ఈ సీరియ‌ల్ ముగియ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

(1 / 5)

సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ క్లైమాక్స్ చేరుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మే 12 నాటితో ఈ సీరియ‌ల్ ముగియ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సీతే రాముడి క‌ట్నం స్థానంలో మే 12 నుంచి ఘ‌రానా మొగుడు సీరియ‌ల్ మొద‌లుకాబోతున్న‌ట్లు తెలిసింది.

(2 / 5)

సీతే రాముడి క‌ట్నం స్థానంలో మే 12 నుంచి ఘ‌రానా మొగుడు సీరియ‌ల్ మొద‌లుకాబోతున్న‌ట్లు తెలిసింది.

ప్ర‌స్తుతం జీ తెలుగులో మ‌ధ్యాహ్నం స్లాట్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకుంటోన్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా సీతే రాముడి క‌ట్నం కొన‌సాగుతోంది.

(3 / 5)

ప్ర‌స్తుతం జీ తెలుగులో మ‌ధ్యాహ్నం స్లాట్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకుంటోన్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా సీతే రాముడి క‌ట్నం కొన‌సాగుతోంది.

సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్‌లో స‌మీర్‌, వైష్ణ‌వి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. మంజుల ప‌రిటాల ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

(4 / 5)

సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్‌లో స‌మీర్‌, వైష్ణ‌వి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. మంజుల ప‌రిటాల ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

 2023 అక్టోబ‌ర్‌లో సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కు 499 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది.

(5 / 5)

2023 అక్టోబ‌ర్‌లో సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కు 499 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న‌ది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు