(1 / 5)
సీతే రాముడి కట్నం సీరియల్ క్లైమాక్స్ చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే 12 నాటితో ఈ సీరియల్ ముగియబోతున్నట్లు సమాచారం.
(2 / 5)
సీతే రాముడి కట్నం స్థానంలో మే 12 నుంచి ఘరానా మొగుడు సీరియల్ మొదలుకాబోతున్నట్లు తెలిసింది.
(3 / 5)
ప్రస్తుతం జీ తెలుగులో మధ్యాహ్నం స్లాట్లో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ను దక్కించుకుంటోన్న సీరియల్స్లో ఒకటిగా సీతే రాముడి కట్నం కొనసాగుతోంది.
(4 / 5)
సీతే రాముడి కట్నం సీరియల్లో సమీర్, వైష్ణవి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. మంజుల పరిటాల ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇతర గ్యాలరీలు