తెలుగు న్యూస్ / ఫోటో /
YS Jagan in Pulivendula : వైఎస్ జగన్ 'ప్రజాదర్బార్' - భారీగా తరలివచ్చిన జనం, ఫొటోలు
- YS Jagan Praja Darbar in Pulivendula: కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పులివెందులలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఇందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజల సమస్యలపై జగన్ వినతి పత్రాలను స్వీకరించారు.
- YS Jagan Praja Darbar in Pulivendula: కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పులివెందులలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఇందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజల సమస్యలపై జగన్ వినతి పత్రాలను స్వీకరించారు.
(1 / 7)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందులలో ప్రజా దర్భార్ నిర్వహించారు.
(2 / 7)
పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి భారీగా ప్రజు తరలివచ్చారు.
(3 / 7)
మరోవైపు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. దీంతో క్యాంపు కార్యాలయం వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
(4 / 7)
భారీగా జనం రావటంతో పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. జనాలను అదుపు చేసే క్రమంలో…స్వల్ప లాఠీఛార్జ్ చేశారు.
(5 / 7)
క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వైఎస్ జగన్ వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలపై ఆరా తీశారు.
ఇతర గ్యాలరీలు