YS Jagan In Kuppam : టీడీపీ కంచుకోటలో వైఎస్సార్సీపీ బహిరంగ సభ
- బీసీ జనాభా అధికంగా ఉన్న కుప్పం నియోజక వర్గాన్ని 30ఏళ్లకు పైగా చంద్రబాబు కబ్జా చేశారని, ఆ నియోజక వర్గం నుంచి పిండుకోవడం తప్ప చేసిందేమి లేదని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మూడో విడత చేయూత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు. కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు నాన్లోకల్ అని ఆయన హైదరాబాద్కు మాత్రమే లోకల్ అని చెప్పారు.
- బీసీ జనాభా అధికంగా ఉన్న కుప్పం నియోజక వర్గాన్ని 30ఏళ్లకు పైగా చంద్రబాబు కబ్జా చేశారని, ఆ నియోజక వర్గం నుంచి పిండుకోవడం తప్ప చేసిందేమి లేదని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మూడో విడత చేయూత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు. కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు నాన్లోకల్ అని ఆయన హైదరాబాద్కు మాత్రమే లోకల్ అని చెప్పారు.
ఇతర గ్యాలరీలు