కొబ్బరి నూనెతో దుష్ఫలితాలు.. ముఖంపై మర్దన చేసేటప్పుడు జాగ్రత్త-you should not use coconut oil on your face ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  You Should Not Use Coconut Oil On Your Face

కొబ్బరి నూనెతో దుష్ఫలితాలు.. ముఖంపై మర్దన చేసేటప్పుడు జాగ్రత్త

Jun 23, 2022, 09:01 PM IST HT Telugu Desk
Jun 23, 2022, 09:01 PM , IST

  • కొబ్బరి నూనెలో అనేక పోషక గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి  చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధరణంగా శరీరానికి కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల హాని కలుగుతుంది  

చర్మ అలెర్జీలు ఉన్నవారు. వేడిగా ఉండే కొబ్బరి నూనె ముఖానికి రాస్తే అలెర్జీ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

(1 / 6)

చర్మ అలెర్జీలు ఉన్నవారు. వేడిగా ఉండే కొబ్బరి నూనె ముఖానికి రాస్తే అలెర్జీ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

జిడ్డు చర్మం గల ముఖానికి కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల మీ ముఖం మరింత జిడ్డుగా మారుతుంది

(2 / 6)

జిడ్డు చర్మం గల ముఖానికి కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల మీ ముఖం మరింత జిడ్డుగా మారుతుంది

మొటిమలు:   కొబ్బరి నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా మొటిమల సమస్య కూడా తలెత్తుతుంది.

(3 / 6)

మొటిమలు:   కొబ్బరి నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా మొటిమల సమస్య కూడా తలెత్తుతుంది.

కొన్ని సందర్భాలలో కొబ్బరినూనెతో ముఖంపై మర్దన చేయడం వల్ల వెంట్రుకలు వస్తాయి.

(4 / 6)

కొన్ని సందర్భాలలో కొబ్బరినూనెతో ముఖంపై మర్దన చేయడం వల్ల వెంట్రుకలు వస్తాయి.

ముఖం నూనె రాసేటప్పుడు కళ్ళలో పడడం వల్ల ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 

(5 / 6)

ముఖం నూనె రాసేటప్పుడు కళ్ళలో పడడం వల్ల ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 

సంబంధిత కథనం

మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రేపు విధి ఎవరికి అండగా నిలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.Rohit Sharma Rare Record: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లీగ్ లో రోహిత్ శర్మకు 250వ మ్యాచ్ కావడం విశేషం. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు.పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది. అలియా భట్: తన అసాధారణ నటనా నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటి ఆలియా భట్.భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు