భోజనం చేసిన వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? కారణాలు ఇవే
- భోజనం చేసిన వెంటనే నీరు త్రాగటం వల్ల మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మరి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
- భోజనం చేసిన వెంటనే నీరు త్రాగటం వల్ల మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మరి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
భోజనం చేసిన వెంటనే గ్లాసు నీళ్ళు తాగాలని ఆలోచిస్తున్నారా? మీరు ఎందుకు వేచి ఉండాలో పోషకాహార నిపుణురాలు కరిష్మా షా వివరిస్తున్నారు.. సరైన జీర్ణక్రియ కోసం భోజనం తర్వాత నీరు త్రాగడానికి అనువైన వ్యవధిని తెలుసుకోండి.
(Pexels)(2 / 6)
తిన్న వెంటనే నీరు త్రాగటం వల్ల అవసరమైన ఆమ్లాలు మరియు ఎంజైమ్లు పలుచన అవుతాయి, మీ జీర్ణక్రియ మందగిస్తుంది. అవసరమైతే కొన్ని నీళ్లు తాగొచ్చు. కానీ పెద్ద మొత్తంలో తాగడం మానుకోవాలి.
(Unsplash)(3 / 6)
పోషక శోషణను దెబ్బతీస్తుంది: మీ భోజనం తర్వాత వెంటనే నీరు త్రాగటం వల్ల శరీరం ముఖ్యమైన పోషకాలను సమర్థవంతంగా గ్రహించదు. మీరు ఒక గ్లాసు నీరు తాగే ముందు కొంత సమయం ఇవ్వండి
(Shutterstock)(4 / 6)
భోజనంతో పాటు నీరు త్రాగటం మానుకోండి, ఎందుకంటే ఇది కడుపులో ఉన్న జీర్ణ ఎంజైమ్లను పలుచన చేస్తుంది. ఆహారం తీసుకోవడానికి 15 నిమిషాల ముందు లేదా తరువాత నీరు త్రాగాలి.
(iStock)(5 / 6)
ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది: భోజనం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల మీ ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుందని, కొవ్వు నిల్వను పెంచుతుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి.
(Unsplash)ఇతర గ్యాలరీలు