రైలు టికెట్ ఉన్న ఫోన్ స్విచాఫ్ అయిందా?.. ఈ సందర్భంలో ఏం చేయాలంటే!-what happens if have a train ticket in switch off mobile ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  What Happens If Have A Train Ticket In Switch Off Mobile

రైలు టికెట్ ఉన్న ఫోన్ స్విచాఫ్ అయిందా?.. ఈ సందర్భంలో ఏం చేయాలంటే!

Sep 05, 2022, 10:09 PM IST HT Telugu Desk
Sep 05, 2022, 10:09 PM , IST

  • Train Ticket Rules: ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా? అనుకొకుండా టికెట్ ఉన్న ఫోన్ స్విచాఫ్ అయిందా? PNR నంబర్ గుర్తు లేదా? దీంతో జరిమానా చెల్లించాల్పి వస్తుందని భయపడుతున్నారా? ఇలాంటి సమయంలో ఏం చేయాలి. దీనిపై తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్  ఇస్తున్నా వివరణ ఏంటో ఓ సారి చూద్దాం

 రైల్లో సుదూరంగా ప్రయాణిస్తున్న సమయంలో చాలా సార్లు ఫోన్స్ స్విచాఫ్ అవుతుంటాయి. దీంతో అవసరం ఉన్న సమయాలలో TCకి టికెట్ చూపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలో? రైల్వే అధికారులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

(1 / 6)

 రైల్లో సుదూరంగా ప్రయాణిస్తున్న సమయంలో చాలా సార్లు ఫోన్స్ స్విచాఫ్ అవుతుంటాయి. దీంతో అవసరం ఉన్న సమయాలలో TCకి టికెట్ చూపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలో? రైల్వే అధికారులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

చాలా మంది టికెట్ హార్డ్ కాపీని తీసుకోరు. టికెట్ PNR నంబర్ కూడా గుర్తుపెట్టుకోరు. ఈ సందర్భాలలో ఫోన్ ఆఫ్ అయితే ఏం చేయాలో తెలుసుకుందాం

(2 / 6)

చాలా మంది టికెట్ హార్డ్ కాపీని తీసుకోరు. టికెట్ PNR నంబర్ కూడా గుర్తుపెట్టుకోరు. ఈ సందర్భాలలో ఫోన్ ఆఫ్ అయితే ఏం చేయాలో తెలుసుకుందాం

ఈ విషయంపై తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏకలవ్య చక్రవర్తి మాట్లాడుతూ, ప్రయాణీకుడు ఎక్కిన తర్వాత టికెట్ ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం, పిఎన్ఆర్ నంబర్ గుర్తులేని సమయంలో భారతీయ రైల్వే అటువంటి ప్రయాణికుడిని 'టికెట్‌లెస్ ట్రావెలర్'గా పరిగణిస్తారు. పేర్కొన్న నిబంధనల ప్రకారం అతనికి  జరిమానా విధించబడుతుంది.

(3 / 6)

ఈ విషయంపై తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏకలవ్య చక్రవర్తి మాట్లాడుతూ, ప్రయాణీకుడు ఎక్కిన తర్వాత టికెట్ ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం, పిఎన్ఆర్ నంబర్ గుర్తులేని సమయంలో భారతీయ రైల్వే అటువంటి ప్రయాణికుడిని 'టికెట్‌లెస్ ట్రావెలర్'గా పరిగణిస్తారు. పేర్కొన్న నిబంధనల ప్రకారం అతనికి  జరిమానా విధించబడుతుంది.

అయితే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారు హార్డ్ కాఫీని దగ్గరలో ఉంచుకోవాలి. ఫోన్ స్వీఛాప్ అయిన సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది

(4 / 6)

అయితే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారు హార్డ్ కాఫీని దగ్గరలో ఉంచుకోవాలి. ఫోన్ స్వీఛాప్ అయిన సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది

చాలా మంది ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్లీ ప్రింట్ అవుట్ తీసుకోరు. ఫోన్‌లో టిక్కెట్‌ ఉందిగా అని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఫోన్ స్విచాఫ్ అయితే టీటీఈ రాగానే టిక్కెట్టు చూపించడం చాలా కష్టంగా ఉంటుంది.

(5 / 6)

చాలా మంది ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్లీ ప్రింట్ అవుట్ తీసుకోరు. ఫోన్‌లో టిక్కెట్‌ ఉందిగా అని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఫోన్ స్విచాఫ్ అయితే టీటీఈ రాగానే టిక్కెట్టు చూపించడం చాలా కష్టంగా ఉంటుంది.

సంబంధిత కథనం

సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేసింది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.  TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC 'టూరిజం. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు