CM Jagan : రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- CM Jagan : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయస్.జగన్ పాల్గొన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
- CM Jagan : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయస్.జగన్ పాల్గొన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
(1 / 9)
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాజశ్యామల శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమం (Twitter )
(4 / 9)
శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు సీఎం వైయస్.జగన్(Twitter )
(6 / 9)
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న రాజశ్యామల శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పాల్గొన్నారు. (Twitter )
(7 / 9)
ఏపీ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ విజయవాడలో నిర్వహించిన శ్రీమహాలక్ష్మీ యజ్ఞంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. (twitter )
(8 / 9)
సీఎం వైయస్.జగన్కు శేష వస్త్రం అందజేసి.. వేదాశీర్వచనాలతో స్వాగతం పలికిన వేదపండితులు, స్వరూపానంద, దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ (Twitter )
ఇతర గ్యాలరీలు