CM Jagan : రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ-vijayawada ap cm jagan mohan reddy participated in raja shyamala yagam offered silk clothes to goddess ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Vijayawada Ap Cm Jagan Mohan Reddy Participated In Raja Shyamala Yagam Offered Silk Clothes To Goddess

CM Jagan : రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

May 17, 2023, 02:16 PM IST Bandaru Satyaprasad
May 17, 2023, 02:16 PM , IST

  • CM Jagan : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయస్‌.జగన్‌ పాల్గొన్నారు. ఏపీ స‌ర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాజశ్యామల శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమం 

(1 / 9)

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాజశ్యామల శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమం (Twitter )

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్ 

(2 / 9)

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్ (Twitter )

అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్, స్వరూపానంద,స్వాత్మానందేంద్ర

(3 / 9)

అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్, స్వరూపానంద,స్వాత్మానందేంద్ర

శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు సీఎం వైయస్‌.జగన్‌

(4 / 9)

శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు సీఎం వైయస్‌.జగన్‌(Twitter )

రాజశ్యామల యాగంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో ముఖ్యమంత్రి సీఎం జగన్ 

(5 / 9)

రాజశ్యామల యాగంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో ముఖ్యమంత్రి సీఎం జగన్ (Twitter )

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న రాజశ్యామల శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పాల్గొన్నారు.  

(6 / 9)

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న రాజశ్యామల శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పాల్గొన్నారు.  (Twitter )

ఏపీ స‌ర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ విజ‌య‌వాడ‌లో నిర్వహించిన శ్రీ‌మ‌హాల‌క్ష్మీ య‌జ్ఞంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.  

(7 / 9)

ఏపీ స‌ర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ విజ‌య‌వాడ‌లో నిర్వహించిన శ్రీ‌మ‌హాల‌క్ష్మీ య‌జ్ఞంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.  (twitter )

సీఎం వైయస్‌.జగన్‌కు శేష వస్త్రం అందజేసి.. వేదాశీర్వచనాలతో స్వాగతం పలికిన వేదపండితులు, స్వరూపానంద, దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ  

(8 / 9)

సీఎం వైయస్‌.జగన్‌కు శేష వస్త్రం అందజేసి.. వేదాశీర్వచనాలతో స్వాగతం పలికిన వేదపండితులు, స్వరూపానంద, దేవాదాయశాఖ కొట్టు సత్యనారాయణ  (Twitter )

అభిషేక మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టుచీర సమర్పించారు. 

(9 / 9)

అభిషేక మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టుచీర సమర్పించారు. (Twitter )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు