66.5 కేజీల గోల్డ్​- 295 కేజీల వెండి.. ఈ గణపతి చాలా రిచ్​!-this is indias richest ganesh idol by mumbai gsb seva mandal ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  This Is India's Richest Ganesh Idol By Mumbai' Gsb Seva Mandal

66.5 కేజీల గోల్డ్​- 295 కేజీల వెండి.. ఈ గణపతి చాలా రిచ్​!

Sep 19, 2023, 06:45 AM IST Sharath Chitturi
Sep 19, 2023, 06:45 AM , IST

  • గణేశ్​ చతుర్థి వేడుకలకు మహారాష్ట్ర సిద్ధమైంది. ముఖ్యంగా ముంబైలోని జీఎస్​బీ సేవా మండల్​ రూపొందించిన విగ్రహం ఈసారి వార్తల్లో నిలిచింది. ఇది.. దేశంలోనే అతి సంపన్నమైన విగ్రహం అని చెబుతున్నారు. కారణం ఏంటంటే..

66.5 కేజీల బంగారం ఆభరణాలు, 295 కేజీల వెండితో పాటు ఇతర విలువైన వస్తువులను గణేశ్​ విగ్రహానికి అలకరించింది జీఎస్​బీ సేవా మండల్​. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రజల తరలివెళుతున్నారు.

(1 / 5)

66.5 కేజీల బంగారం ఆభరణాలు, 295 కేజీల వెండితో పాటు ఇతర విలువైన వస్తువులను గణేశ్​ విగ్రహానికి అలకరించింది జీఎస్​బీ సేవా మండల్​. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రజల తరలివెళుతున్నారు.(@nehalshahbjp/twitter)

ముంబై కింగ్స్​ సర్కిల్​లో ఉంటుంది ఈ మండపం. దీనికి 69ఏళ్ల చరిత్ర ఉంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి గణేశుడిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లే చేశారు. ఫేషియల్​ రికగ్నీషన్​ సిస్టెమ్​ను పెట్టారు.

(2 / 5)

ముంబై కింగ్స్​ సర్కిల్​లో ఉంటుంది ఈ మండపం. దీనికి 69ఏళ్ల చరిత్ర ఉంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి గణేశుడిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లే చేశారు. ఫేషియల్​ రికగ్నీషన్​ సిస్టెమ్​ను పెట్టారు.(@Nehalshahbjp/twitter)

ఈ ఏడాది.. రూ. 360.4 కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది జీఎస్​బీ సేవా మండల్​. భక్తుల కోసం క్యూఆర్​ కోడ్​ని కూడా ఏర్పాటు చేసింది.

(3 / 5)

ఈ ఏడాది.. రూ. 360.4 కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది జీఎస్​బీ సేవా మండల్​. భక్తుల కోసం క్యూఆర్​ కోడ్​ని కూడా ఏర్పాటు చేసింది.(@Nehalshahbjp/twitter)

ఇక గణేశ్​ చతుర్థి వేడుకల కోసం ముంబై సిద్ధమైంది. నగరంవ్యాప్తంగా 2,729 గణేశ్​ మండపాలు వెలిశాయి. 

(4 / 5)

ఇక గణేశ్​ చతుర్థి వేడుకల కోసం ముంబై సిద్ధమైంది. నగరంవ్యాప్తంగా 2,729 గణేశ్​ మండపాలు వెలిశాయి. 

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ముంబై పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు చేపట్టారు. 13వేల మంది పోలీసులు గస్తీ కాసేందుకు సిద్ధమవుతున్నారు.

(5 / 5)

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ముంబై పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు చేపట్టారు. 13వేల మంది పోలీసులు గస్తీ కాసేందుకు సిద్ధమవుతున్నారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు