ఈ స్టాక్స్​ ధర రూ. 50 లోపే.. కానీ రిటర్నులు మాత్రం మల్టీ బ్యాగర్​! 5ఏళ్లల్లో 200శాతం జంప్​-these multibaggar stocks under rupees 50 gave more than 200 percent returns in 5 years ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ స్టాక్స్​ ధర రూ. 50 లోపే.. కానీ రిటర్నులు మాత్రం మల్టీ బ్యాగర్​! 5ఏళ్లల్లో 200శాతం జంప్​

ఈ స్టాక్స్​ ధర రూ. 50 లోపే.. కానీ రిటర్నులు మాత్రం మల్టీ బ్యాగర్​! 5ఏళ్లల్లో 200శాతం జంప్​

Published Jun 20, 2025 11:15 AM IST Sharath Chitturi
Published Jun 20, 2025 11:15 AM IST

సాధారణంగా మార్కెట్​లలో మదుపర్ల చూపు మల్టీ బ్యాగర్​ రిటర్నులు ఇచ్చే స్టాక్​పై ఉంటాయి. వీటిలో ఇన్వెస్ట్​ చేస్తే తక్కువ కాలంలో అద్భుత రిటర్నులు వస్తాయని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో 5ఏళ్లల్లో 200శాతం కన్నా అధిక రిటర్నులు ఇచ్చిన స్టాక్స్​ లిస్ట్​ (జూన్​ 20 ట్రేడింగ్​ సెషన్​ నాటికి)ని ఇక్కడ చూసేయండి..

సెంచ్యురీ ఎక్స్​ట్రూషన్​- ఈ స్టాక్​ ధర రూ. 19.9గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 10.5శాతం డౌన్​ అయ్యింది. కానీ 5ఏళ్లల్లో దాదాపు 280శాతం రిటర్నులు ఇచ్చింది!

(1 / 5)

సెంచ్యురీ ఎక్స్​ట్రూషన్​- ఈ స్టాక్​ ధర రూ. 19.9గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 10.5శాతం డౌన్​ అయ్యింది. కానీ 5ఏళ్లల్లో దాదాపు 280శాతం రిటర్నులు ఇచ్చింది!

ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​- ఈ స్టాక్​ ధర రూ. 36.9గా ఉంది. ఏడాదిలో దాదాపు 45శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో 280శాతం వరకు రిటర్నులు ఇచ్చింది.

(2 / 5)

ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​- ఈ స్టాక్​ ధర రూ. 36.9గా ఉంది. ఏడాదిలో దాదాపు 45శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో 280శాతం వరకు రిటర్నులు ఇచ్చింది.

పీఎన్​బీ- పంజాబ్​ నేనషల్​ బ్యాంక్​ షేరు ధర రూ. 103.3గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 19.6శాతం పడింది. కానీ 5ఏళ్లల్లో 200శాతం వరకు రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 1,280శాతం పెరిగిన బ్యాంకింగ్​ స్టాక్​ ఇది!

(3 / 5)

పీఎన్​బీ- పంజాబ్​ నేనషల్​ బ్యాంక్​ షేరు ధర రూ. 103.3గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 19.6శాతం పడింది. కానీ 5ఏళ్లల్లో 200శాతం వరకు రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 1,280శాతం పెరిగిన బ్యాంకింగ్​ స్టాక్​ ఇది!

ట్రైడెంట్​- ప్రస్తుతం ఈ స్టాక ధర రూ. 29.4గా ఉంది. కాగా ఏడాది కాలంలో 25శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో ఏకంగా 330శాతం రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 5,800శాతం వరకు పెరిగింది.

(4 / 5)

ట్రైడెంట్​- ప్రస్తుతం ఈ స్టాక ధర రూ. 29.4గా ఉంది. కాగా ఏడాది కాలంలో 25శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో ఏకంగా 330శాతం రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 5,800శాతం వరకు పెరిగింది.

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.

(5 / 5)

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు