Lok sabha elections 2024: మండే ఎండల్లో అభ్యర్థులు, నాయకుల ఎన్నికల ప్రచారం - మే 3
lok sabha elections 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధరాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మండే ఎండల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 3వ తేదీన రాజకీయ నాయకులు, అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఫోటో డైరీ.. మీకోసం.
(1 / 10)
చాందినీ చౌక్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ ఖండేల్వాల్ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఢిల్లీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
(PTI)(2 / 10)
(3 / 10)
ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ నామినేషన్ దాఖలుకు ముందు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.
(PTI)(4 / 10)
తెలంగాణలోని హైదరాబాద్ లో ఫతే షా నగర్, ఈదీ బజార్, కుమార్ వాడి ప్రాంతాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం.
(ANI)(6 / 10)
అస్సాంలోని గౌహతిలో అస్సాం ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, గౌహతి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామి.
(PTI)(7 / 10)
బుదౌన్ లో పార్టీ అభ్యర్థి ఆదిత్య యాదవ్ కు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచారం
(ANI)(8 / 10)
మహారాష్ట్రలోని థానే నియోజకవర్గం శివసేన (షిండే వర్గం) అభ్యర్థి నరేష్ మస్కే నామినేషన్ ర్యాలీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.
(PTI)(9 / 10)
ఇతర గ్యాలరీలు