మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన ఆరుగురు ఇండియన్లు వీరే-the indian six women who wore the miss worlds crown ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన ఆరుగురు ఇండియన్లు వీరే

మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన ఆరుగురు ఇండియన్లు వీరే

Published May 07, 2025 07:00 AM IST Ramya Sri Marka
Published May 07, 2025 07:00 AM IST

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏటా జరిగే కాంపిటీషన్లో ఇండియా నుంచి ఆరుగురికి మిస్ వరల్డ్ టైటిల్ దక్కింది. 1951 నుంచి జరుగుతున్న ఈ పోటీలలో అందంతో పాటు వారు ఎదిగిన తీరు, వ్యక్తిత్వం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారట.

ఇండియా నుంచి ఇప్పుటివరకూ ఆరుగురు మిస్ వరల్డ్ టైటిళ్లు సాధించారు. చాలా మందికి సుపరిచితమైన ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రాలతో పాటు మిగిలిన నలుగురు ఎవరో తెలుసుకుందామా..

(1 / 7)

ఇండియా నుంచి ఇప్పుటివరకూ ఆరుగురు మిస్ వరల్డ్ టైటిళ్లు సాధించారు. చాలా మందికి సుపరిచితమైన ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రాలతో పాటు మిగిలిన నలుగురు ఎవరో తెలుసుకుందామా..

ముంబైలో 1943లో పుట్టిన రీతా ఫరియా 1966 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఆసియా యువతే కాదు, భారతదేశ వనిత కూడా.

(2 / 7)

ముంబైలో 1943లో పుట్టిన రీతా ఫరియా 1966 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఆసియా యువతే కాదు, భారతదేశ వనిత కూడా.

దక్షిణాది బ్యాక్‌గ్రౌండ్‌తో 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో తళుక్కుమంది.

(3 / 7)

దక్షిణాది బ్యాక్‌గ్రౌండ్‌తో 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో తళుక్కుమంది.

1997 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న డయానా హేడెన్

(4 / 7)

1997 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న డయానా హేడెన్

1999 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న యుక్తా ముఖీ

(5 / 7)

1999 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న యుక్తా ముఖీ

2000 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా. వరల్డ్ వైడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

(6 / 7)

2000 మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా. వరల్డ్ వైడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

సుదీర్ఘ కాల విరామం తర్వాత 2017లో మరో సారి ఇండియన్ యువతికి మిస్ వరల్డ్ టైటిల్ దక్కింది. 2017లో మానుషీ చిల్లార్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

(7 / 7)

సుదీర్ఘ కాల విరామం తర్వాత 2017లో మరో సారి ఇండియన్ యువతికి మిస్ వరల్డ్ టైటిల్ దక్కింది. 2017లో మానుషీ చిల్లార్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

ఇతర గ్యాలరీలు