జూన్ 25న తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల.. ఏ టైమ్‌కి రానున్నాయంటే-tg lawcet and pglcet 2025 results to be announced on tomorrow june 25th know result time here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  జూన్ 25న తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల.. ఏ టైమ్‌కి రానున్నాయంటే

జూన్ 25న తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల.. ఏ టైమ్‌కి రానున్నాయంటే

Published Jun 24, 2025 04:59 PM IST Anand Sai
Published Jun 24, 2025 04:59 PM IST

తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TG LawCET), PGLCET 2025 ఫలితాలు బుధవారం రానున్నాయి. జూన్ 25న సాయంత్రం వెలువడనున్నాయి.

టీజీ లాసెట్, PGLCET 2025 పరీక్షల ఫలితాలు జూన్ 25 బుధవారం ప్రకటించనున్నారు. lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి చెక్ చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఫలితాలు వస్తాయి.

(1 / 4)

టీజీ లాసెట్, PGLCET 2025 పరీక్షల ఫలితాలు జూన్ 25 బుధవారం ప్రకటించనున్నారు. lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి చెక్ చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఫలితాలు వస్తాయి.

ఈ పరీక్ష కోసం మొత్తం 57715 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. 45609 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 6, 2025న పరీక్షను నిర్వహించారు.

(2 / 4)

ఈ పరీక్ష కోసం మొత్తం 57715 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. 45609 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 6, 2025న పరీక్షను నిర్వహించారు.

మూడు, ఐదు సంవత్సరాల లా డిగ్రీ ప్రోగ్రామ్‌లు, LLM కోర్సులలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష జరిగింది. ఫలితాలను రేపు సాయంత్రం 4 గంటలకు https://lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

(3 / 4)

మూడు, ఐదు సంవత్సరాల లా డిగ్రీ ప్రోగ్రామ్‌లు, LLM కోర్సులలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష జరిగింది. ఫలితాలను రేపు సాయంత్రం 4 గంటలకు https://lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

అభ్యర్థులు TS LAWCET 2025 ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో వారి మొబైల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి చూసుకోవచ్చు. ఫలితాల తర్వాత అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది.

(4 / 4)

అభ్యర్థులు TS LAWCET 2025 ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో వారి మొబైల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి చూసుకోవచ్చు. ఫలితాల తర్వాత అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు