తెలుగు న్యూస్ / ఫోటో /
TS AP Temperatuers : ఈసారి ఎండలు ఎక్కువే..! 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- Telangana AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. 40 డిగ్రీల చేరువకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. మరోవైపు ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. 40 డిగ్రీల చేరువకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. మరోవైపు ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
ఏపీ, తెలంగాణలో ఎండలు బాగా పెరిగిపోయాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రత తీవ్రతలు ఎక్కువవుతున్నాయి.
(unsplash.com/)(2 / 6)
ఫిబ్రవరి మాసం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మార్చిలోకి ఎంట్రీ ఇవ్వగా… రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి.
(unsplash.com/)(3 / 6)
శుక్రవారం(మార్చి 1) తెలంగాణలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరింది. ఆదిలాబాద్ లో 38.3 డిగ్రీలుగా నమోదైంది.
(unsplash.com/)(4 / 6)
శుక్రవారం చూస్తే…. భద్రాచలం, నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండం పట్టణ కేంద్రాల్లో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(unsplash.com/)(5 / 6)
ఇవాళ, రేపు ఏపీలో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
(unsplash.com/)ఇతర గ్యాలరీలు