Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!
- Telangana Cruise Tour Packages : తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ ధరలను పేర్కొంది.
- Telangana Cruise Tour Packages : తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ ధరలను పేర్కొంది.
(1 / 7)
పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. క్రూయిజ్ టూర్ ప్యాకేజీలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఒకేసారి రెండు ప్యాకేజీలపై ప్రకటన చేసింది.
(2 / 7)
తెలంగాణ టూరిజం… స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం- సాగర్ మధ్య ఆపరేట్ చేయనుంది. జర్నీ తేదీలను కూడా ప్రకటించింది.
(3 / 7)
సోమశిల - శ్రీశైలం - సోమశిల మధ్య టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ జర్నీ అక్టోబర్ 26, 2024వ తేదీన ఉంది.
(4 / 7)
మరోవైపు సాగర్ - శ్రీశైలం - సాగర్ మధ్య కూడా క్రూయిజ్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ ప్యాకేజీ నవంబర్ 2, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
(5 / 7)
వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది.
(6 / 7)
రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రూ. పెద్దలకు రూ. 3వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2400గా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు