(1 / 6)
వాస్తు ప్రకారం ప్రతిరోజూ ఇంటిని ఉప్పునీటితో తుడుచుకోవడం వల్ల జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయని నమ్ముతారు. మాప్ పెట్టే నీటిలో గుప్పెడు ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటితో ఇల్లు తుడిస్తే నెగిటివ్ ఎనర్జీని తొలగి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది మనశ్శాంతిని కూడా ఇస్తుంది. సంబంధాలు బలపడతాయి. వాస్తు ప్రకారం ప్రతిరోజూ ఉప్పు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
(Pixabay)(2 / 6)
ఉప్పునీటి మాప్ తో ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో వ్యాపించిన నెగెటివ్ ఎనర్జీ క్రమేపీ మాయమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి జీవితంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయి.
(Pixabay)(3 / 6)
ఇంట్లో మంచి వాతావరణం సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.వాస్తు ప్రకారం, ప్రతిరోజూ ఇంట్లో ఉప్పునీటి మాప్ ఉపయోగించడం వల్ల ఇంటి సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది.
(Pixabay)(4 / 6)
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే కుటుంబ సభ్యులు రోగాల బారిన పడతారని చెబుతారు. అయితే ఉప్పు నీటిని అప్లై చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
(Pixabay)(5 / 6)
నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఇంటిని ఉప్పు నీటితో తుడుచుకోవడం వల్ల ఆర్థికంగా జీవితంలో స్థిరత్వం లభిస్తుంది.
(Pixabay)(6 / 6)
ఉప్పునీటితో ఇంటిని తుడిచే గుడ్డను పూజగదిలో గానీ, గుడిలో గానీ ఉంచకూడదు. అలాగే ఇంటిని తుడుచుకున్న తర్వాత మిగిలిపోయిన ఉప్పునీటిని బయటపోసేయండి.
(Pixabay)ఇతర గ్యాలరీలు