(1 / 7)
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.
(Image Source @APSDMA Twitter)(2 / 7)
(3 / 7)
(4 / 7)
ఇవాళ(జూన్ 2) అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
(5 / 7)
శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(Image Source @APSDMA Twitter)(6 / 7)
మరోవైపు తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(7 / 7)
జూన్ 2 - 3 ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 40 -50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 7వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం పేర్కొంది.
(Image Source @APSDMA Twitter)ఇతర గ్యాలరీలు