రైల్వే ప్రయాణికులకు అలర్ట్, చర్లపల్లి-విశాఖ మధ్య రెండు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్-south central railway two summer special trains between charlapalli and visakhapatnam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రైల్వే ప్రయాణికులకు అలర్ట్, చర్లపల్లి-విశాఖ మధ్య రెండు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

రైల్వే ప్రయాణికులకు అలర్ట్, చర్లపల్లి-విశాఖ మధ్య రెండు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

Published May 15, 2025 06:24 PM IST Bandaru Satyaprasad
Published May 15, 2025 06:24 PM IST

వేసవి కాలంలో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి, విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుంది. మే 17, 18 తేదీల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.

వేసవి కాలంలో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి, విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుంది.

(1 / 6)

వేసవి కాలంలో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి, విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుంది.

చర్లపల్లి - విశాఖపట్నం (రైలు నం. 07441) ప్రత్యేక రైలు మే 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 03.35 విశాఖపట్నం చేరుకుంటుంది.

(2 / 6)

చర్లపల్లి - విశాఖపట్నం (రైలు నం. 07441) ప్రత్యేక రైలు మే 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 03.35 విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం-చర్లపల్లి(రైలు నం.07442) ప్రత్యేక రైలు మే 18వ తేదీన రాత్రి 11.00 విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.40 చర్లపల్లి చేరుకుంటుంది.

(3 / 6)

విశాఖపట్నం-చర్లపల్లి(రైలు నం.07442) ప్రత్యేక రైలు మే 18వ తేదీన రాత్రి 11.00 విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.40 చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 3ఏసీ, 3ఏసీ(ఎకానమీ) క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

(4 / 6)

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 3ఏసీ, 3ఏసీ(ఎకానమీ) క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెడుతుంది. ఇందులో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించనుంది. ఈ రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు ఏపీ, తెలంగాణలో వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి.

(5 / 6)

భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెడుతుంది. ఇందులో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించనుంది. ఈ రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు ఏపీ, తెలంగాణలో వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి.

ఈ రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు మే నెలాఖరులో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఒకటి విజయవాడ నుంచి వారణాసి అయోధ్య వరకు, మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు నడపనున్నారు. ప్రతి స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి.

(6 / 6)

ఈ రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు మే నెలాఖరులో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఒకటి విజయవాడ నుంచి వారణాసి అయోధ్య వరకు, మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు నడపనున్నారు. ప్రతి స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు