Photos: పూరీ రథయాత్ర సందర్భంగా వివిధ నగరాల్లో వేడుకల ఫొటోలు చూసేయండి..-see different photos of puri rathayathra celebrations in different cities ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Photos: పూరీ రథయాత్ర సందర్భంగా వివిధ నగరాల్లో వేడుకల ఫొటోలు చూసేయండి..

Photos: పూరీ రథయాత్ర సందర్భంగా వివిధ నగరాల్లో వేడుకల ఫొటోలు చూసేయండి..

Jul 08, 2024, 07:37 AM IST Koutik Pranaya Sree
Jul 08, 2024, 07:37 AM , IST

Photos: ఒడిశాలోని పూరీలో రథయాత్ర అత్యంత ప్రముఖ హిందూ పండుగ. ఇది ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలైలో శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది.ఈ రథయాత్రకు సంబంధించి వివిధ నగరాల్లో జరిగిన వేడుకల ఫొటోలు చూడండి. 

పూరీలోని జగన్నాథుని రథయాత్రలో భక్తుల ఫొటో..

(1 / 9)

పూరీలోని జగన్నాథుని రథయాత్రలో భక్తుల ఫొటో..

(ANI)

పూరీలో ఆదివారం జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తుల సందడి

(2 / 9)

పూరీలో ఆదివారం జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తుల సందడి(ANI)

థానేలోని జగన్నాథ్ కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహించిన 18వ వార్షిక జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శించారు. 

(3 / 9)

థానేలోని జగన్నాథ్ కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహించిన 18వ వార్షిక జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శించారు. (Praful Gangurde (HT Photo))

హైదరాబాద్: రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలతో కూడిన రథంపై రేవంత్ రెడ్డి నిలబడి మాట్లాడారు.

(4 / 9)

హైదరాబాద్: రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలతో కూడిన రథంపై రేవంత్ రెడ్డి నిలబడి మాట్లాడారు.

(PTI)

అహ్మదాబాద్: జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా జగన్నాథ మందిర మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

(5 / 9)

అహ్మదాబాద్: జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా జగన్నాథ మందిర మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.(PTI)

కోల్ కతాలో కురుస్తున్న వర్షాల మధ్య జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రథాన్నిలాగారు.

(6 / 9)

కోల్ కతాలో కురుస్తున్న వర్షాల మధ్య జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రథాన్నిలాగారు.

(ANI)

అహ్మదాబాద్లో రథ ఊరేగింపులో పాల్గొనడానికి వచ్చిన ఒక భక్తుడు జగన్నాథుడు, అతని సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడి విగ్రహాలను  భుజంపై ఇలా తీసుకువెళ్లిన ఫొటో అందరినీ ఆకర్షించింది.

(7 / 9)

అహ్మదాబాద్లో రథ ఊరేగింపులో పాల్గొనడానికి వచ్చిన ఒక భక్తుడు జగన్నాథుడు, అతని సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడి విగ్రహాలను  భుజంపై ఇలా తీసుకువెళ్లిన ఫొటో అందరినీ ఆకర్షించింది.

((Amit Dave, Reuters))

ఢిల్లీలోని జగన్నాథుని రథయాత్రలో ఆదివారం చాలా మంది భక్తులు పాల్గొన్నారు.

(8 / 9)

ఢిల్లీలోని జగన్నాథుని రథయాత్రలో ఆదివారం చాలా మంది భక్తులు పాల్గొన్నారు.

(ANI)

చింతామణి చౌక్ చించ్వాడ్ నుంచి మహారాష్ట్రలోని ఇస్కాన్ శ్రీ గోవింద్ ధామ్ రావెట్ వరకు ఇస్కాన్ తరఫున రథయాత్ర నిర్వహించారు.

(9 / 9)

చింతామణి చౌక్ చించ్వాడ్ నుంచి మహారాష్ట్రలోని ఇస్కాన్ శ్రీ గోవింద్ ధామ్ రావెట్ వరకు ఇస్కాన్ తరఫున రథయాత్ర నిర్వహించారు.(HT Photo)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు