(1 / 6)
స్టార్ హిరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి వెళ్లారు.
(2 / 6)
సద్గురు ఆశ్రమంలో ధ్యానం చేశారు సమంత. బ్లాక్ సల్వార్ డ్రెస్, మెడలో పూలమాల వేసుకొని ఆమె మెడిటేషన్ చేశారు
(3 / 6)
ఆశ్రమంలోని గోవులకు ఆహారం తినిపించారు సమంత. చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించారు. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
(4 / 6)
ఆధ్యాత్మిక కార్యక్రమంలో సద్గురు ప్రసంగాన్ని వింటున్న ఫొటోను కూడా సమంత షేర్ చేశారు.
(5 / 6)
ఇటీవలే బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు బాలీవుడ్ నటి కంగన రనౌత్. ఈ తరణంలో ఆమె కూడా సద్గురు ఆశ్రమానికి వెళ్లారు.
(6 / 6)
సద్గురు ఆశీర్వాదం తీసుకున్నారు కంగన రనౌత్. ఎంపీ గెలిచిన వారంలోనే ఆశ్రమాన్ని సందర్శించారు.
ఇతర గ్యాలరీలు