(1 / 6)
ఆర్సీబీ విక్టరీ పరేడ్ కోసం తరలి వచ్చిన వేల మంది అభిమానులు. వాళ్ల సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. చిన్నస్వామి స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది.
(2 / 6)
బెంగళూరులోని విధాన సభ దగ్గర ఆర్సీబీ టీమ్ అభిమానులు. ప్లేయర్స్ కు వాళ్లు ఘన స్వాగతం పలికారు.
(3 / 6)
విధానసభ ముందు ఆర్సీబీ ప్లేయర్స్ భారీ స్టేజ్ మీద అభిమానులకు అభివాదం పలికారు.
(4 / 6)
చిన్నస్వామి స్టేడియం దగ్గరికి కూడా వేల మంది అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది.
(5 / 6)
స్టేడియంలోకి వెళ్లడానికి కొందరు ఇలా తొక్కుకుంటూ మరీ ముందుకు వెళ్లడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
(6 / 6)
మంగళవారం (జూన్ 3) జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై గెలిచిన తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరులో ఆర్సీబీ టీమ్ విక్టరీ పరేడ్ నిర్వహించింది. అయితే ఆ ఆనందం ఈ పెను విషాదానికి దారితీసింది.
ఇతర గ్యాలరీలు