Richest states of india: భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది? ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?-richest states of india which is the richest state in india where are telugu states in the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Richest States Of India: భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది? ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?

Richest states of india: భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది? ఆ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?

Published Nov 12, 2024 09:47 PM IST Sudarshan V
Published Nov 12, 2024 09:47 PM IST

  • Richest states: 2024లో జీడీపీ లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. భారతదేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా 13.30 శాతం కాగా, తమిళనాడు వాటా 8.90 శాతం కాగా, కర్ణాటక, గుజరాత్ వరుసగా 8.20 శాతం, 8.10 శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

2027-28 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  భారత్ అవతరిస్తుందని ఈ ఏడాది ప్రారంభంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోస్యం  చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

(1 / 6)

2027-28 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  భారత్ అవతరిస్తుందని ఈ ఏడాది ప్రారంభంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోస్యం  చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

జీడీపీలో వాటా ప్రాతిపదికన భారత్ లో అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా 13.30 శాతంగా ఉంది.

(2 / 6)

జీడీపీలో వాటా ప్రాతిపదికన భారత్ లో అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా 13.30 శాతంగా ఉంది.

8.90 శాతం జీడీపీ వాటాతో తమిళనాడు రెండో ధనిక రాష్ట్రంగా నిలిచింది.

(3 / 6)

8.90 శాతం జీడీపీ వాటాతో తమిళనాడు రెండో ధనిక రాష్ట్రంగా నిలిచింది.

 జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశ జీడీపీలో 8.40 శాతం వాటాను కలిగి ఉంది.

(4 / 6)

 జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశ జీడీపీలో 8.40 శాతం వాటాను కలిగి ఉంది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.07 లక్షల కోట్ల జీఎస్డీపీ అంచనాతో న్యూఢిల్లీ 13వ  స్థానంలో ఉండగా, దేశ ఆర్థిక వ్యవస్థలో ఢిల్లీ వాటా 3.6 శాతంగా ఉంది.

(5 / 6)

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.07 లక్షల కోట్ల జీఎస్డీపీ అంచనాతో న్యూఢిల్లీ 13వ  స్థానంలో ఉండగా, దేశ ఆర్థిక వ్యవస్థలో ఢిల్లీ వాటా 3.6 శాతంగా ఉంది.

2030-31 నాటికి భారతదేశ జీడీపీ దాదాపు రెట్టింపు అయి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఎస్ అండ్ పి గ్లోబల్ సంస్థ అంచనా వేసింది.మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే రేసులో భారత్ దూసుకుపోతోంది.

(6 / 6)

2030-31 నాటికి భారతదేశ జీడీపీ దాదాపు రెట్టింపు అయి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఎస్ అండ్ పి గ్లోబల్ సంస్థ అంచనా వేసింది.మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే రేసులో భారత్ దూసుకుపోతోంది.

ఇతర గ్యాలరీలు