AP TG Weather Updates : కొనసాగుతున్న 'రేమాల్' తుఫాన్‌ - ఏపీలో వర్షాలు, తెలంగాణలో మళ్లీ ఎండలు..!-rains are likley in ap today due to the effect of severe cyclonic storm imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : కొనసాగుతున్న 'రేమాల్' తుఫాన్‌ - ఏపీలో వర్షాలు, తెలంగాణలో మళ్లీ ఎండలు..!

AP TG Weather Updates : కొనసాగుతున్న 'రేమాల్' తుఫాన్‌ - ఏపీలో వర్షాలు, తెలంగాణలో మళ్లీ ఎండలు..!

May 26, 2024, 10:40 AM IST Maheshwaram Mahendra Chary
May 26, 2024, 10:40 AM , IST

  • AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో 'రేమాల్' తుఫాన్‌ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 110 -120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతంలో 'రేమాల్' తుఫాన్‌ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉంది.

(1 / 6)

బంగాళాఖాతంలో 'రేమాల్' తుఫాన్‌ కొనసాగుతోంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉంది.

(@APSDMA Twitter)

 తీరం దాటే సమయంలో గంటకు 110 -120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

(2 / 6)

 తీరం దాటే సమయంలో గంటకు 110 -120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

(@APSDMA Twitter)

ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదుని హెచ్చరికలను జారీ చేసింది.

(3 / 6)

ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదుని హెచ్చరికలను జారీ చేసింది.

(@APSDMA Twitter)

మరోవైపు ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ(మే 26) మన్యం,అల్లూరి,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. 

(4 / 6)

మరోవైపు ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ(మే 26) మన్యం,అల్లూరి,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
 
(@Indiametdept Twitter)

మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. దిగివ ట్రోపోస్పిరిక్ పశ్చిమ నైరుతి గాలులు ఏపీ మరియు యానాం మీదుగా వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

(5 / 6)

మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. దిగివ ట్రోపోస్పిరిక్ పశ్చిమ నైరుతి గాలులు ఏపీ మరియు యానాం మీదుగా వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

(@Indiametdept Twitter)

మరోవైపు తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఎలాంటి వర్షాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

(6 / 6)

మరోవైపు తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఎలాంటి వర్షాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

(@APSDMA Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు