Rahul Yatra In Pics : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి రోజు
- తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది. జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంది.
- తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది. జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంది.
(1 / 8)
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది.
(2 / 8)
రాహుల్ గాంధీ జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. దీంతో జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
(5 / 8)
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు రాహుల్గాంధీ. తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
(7 / 8)
చివరిరోజు సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ ఇది.
ఇతర గ్యాలరీలు