తెలుగు న్యూస్ / ఫోటో /
Mahakumbh 2025: కుంభమేళాలో జన సంద్రంగా త్రివేణి సంగమం
సోమవారం ప్రారంభమైన మహాకుంభమేళా 2025 కోసం దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
(1 / 11)
బుధవారం ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ నగర్ లో మహాకుంభ్ మేళా సందర్భంగా సంగమం ఏరియల్ వ్యూ
(HT Photo)(4 / 11)
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు.
(Yogi Adityanath X)(5 / 11)
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
(REUTERS)ఇతర గ్యాలరీలు