Narendra Modi: ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ-prime minister narendra modi visits odisha train accident site ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Narendra Modi: ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Narendra Modi: ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Published Jun 03, 2023 09:03 PM IST HT Telugu Desk
Published Jun 03, 2023 09:03 PM IST

  • భారత దేశ చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదంగా నిలిచిన ఒడిశా రైలు ప్రమాదం జరగిన ప్రాంతాన్ని శనివారం ప్రధాని మోదీ సందర్శించారు. సహాయ చర్యలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. 

ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు కు జరిగిన ఘోర ప్రమాదం వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతరులు.

(1 / 10)

ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు కు జరిగిన ఘోర ప్రమాదం వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతరులు.

(PIB)

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రదేశంలో అక్కడి సహాయ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోదీ.

(2 / 10)

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రదేశంలో అక్కడి సహాయ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోదీ.

(PTI)

బాలాసోర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ

(3 / 10)

బాలాసోర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శిస్తున్న ప్రధాని మోదీ

(PIB)

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోదీ

(4 / 10)

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోదీ

(PTI)

రైలు ప్రమాదంపై, సహాయ చర్యలపై స్థానిక పోలీసు అధికారి నుంచి సమాచారం తీసుకుంటున్న ప్రధాని మోదీ.

(5 / 10)

రైలు ప్రమాదంపై, సహాయ చర్యలపై స్థానిక పోలీసు అధికారి నుంచి సమాచారం తీసుకుంటున్న ప్రధాని మోదీ.

(PIB)

ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ప్రమాదంపై వివరాలను తెలుసుకుంటున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్.

(6 / 10)

ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ప్రమాదంపై వివరాలను తెలుసుకుంటున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్.

(PTI)

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. 

(7 / 10)

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. 

(PTI)

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. 

(8 / 10)

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తున్న ప్రధాని మోదీ. 

(PTI)

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసరంగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.

(9 / 10)

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసరంగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.

(PTI)

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రమాద వివరాలను తెలుసుకుంటున్న ప్రధాని మోదీ.

(10 / 10)

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రమాద వివరాలను తెలుసుకుంటున్న ప్రధాని మోదీ.

(Ani)

ఇతర గ్యాలరీలు