(1 / 6)
జలంధర్, మే 13 (ANI): ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జలంధర్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్కు చేరుకుని వాయు సేన అధికారులతో పాటు వెళుతున్న దృశ్యం. (ANI ఫోటో)
(ANI Video Grab)(2 / 6)
జలంధర్, మే 13 (ANI): ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జలంధర్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించి సైనికులను ఉద్దేశించి మాట్లాడారు (ANI ఫోటో)
(Video Grab)(3 / 6)
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జలంధర్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించి సైనికులతో మాట్లాడుతున్న దృశ్యం(ANI ఫోటో)
(ANI Video Grab)(4 / 6)
ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని, ఎక్కడ దాడి ఉన్నా, ఇంట్లో చొరబడి అయినా కాల్చిపడేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
(DPR PMO)(5 / 6)
2025 మే 13న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పంజాబ్లోని AFS ఆదంపూర్లో వాయుసేన యోధులు, సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం. భారత్ వైపు కన్నెత్తి చూసినా విధ్వంసమేనని తన ప్రసంగం ద్వారా ఉగ్రవాదులను హెచ్చరించారు.
(PMO)(6 / 6)
జలంధర్, మే 13: మంగళవారం జలంధర్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ సందర్శన సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సైనికులు 'వందే మాతరం' మరియు 'భారత్ మాతా కి జై' అని కీర్తించారు. (ఎఎన్ఐ ఫోటో)
(DPR PMO)ఇతర గ్యాలరీలు