PM Modi in Kargil : కార్గిల్ వీరులతో మోదీ 'దీపావళి' వేడుకలు..
- PM Modi in Kargil : దివాళీ నేపథ్యంలో కార్గిల్కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి సైనికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా మీరందరు నా కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారు. మీ మధ్య దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది,’ అని మోదీ అన్నారు. 2014 నుంచి భారత ప్రధాన మంత్రి ప్రతి దీపావళిని వేర్వేరు సైనిక స్థావరాల వద్ద జరుపుకున్నారు.
- PM Modi in Kargil : దివాళీ నేపథ్యంలో కార్గిల్కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి సైనికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా మీరందరు నా కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారు. మీ మధ్య దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది,’ అని మోదీ అన్నారు. 2014 నుంచి భారత ప్రధాన మంత్రి ప్రతి దీపావళిని వేర్వేరు సైనిక స్థావరాల వద్ద జరుపుకున్నారు.
(1 / 7)
ఆదివారం అయోధ్య దిపోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ.. ఆదివారం ఉదయం కార్గిల్కు వెళ్లారు. అక్కడి జవాన్లతో వేడుకలు జరుపుకున్నారు. "ఉగ్రవాదానికి ముగింపు పలికే పండుగ"గా దీపావళిని అభివర్ణించారు మోదీ.(ANI)
(2 / 7)
"దేశ భద్రతకు మూలస్తంభాలు మీరు. ఈ కార్గిల్ గడ్డపై నిలబడి.. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను," అని మోదీ తెలిపారు.(ANI)
(3 / 7)
"కార్గిల్లో మన దళాలు ఉగ్రవాదాన్ని అణచివేశారు. దీనిని సాక్ష్యంగా నిలవడం నా అదృష్టం. ఇక్కడి వచ్చాక నాకు నా పాత ఫొటోలను చూపించారు. చాలా సంతోషంగా అనిపించింది," అని మోదీ స్పష్టం చేశారు.(PIB)
(6 / 7)
2017లో జమ్ముకశ్మీర్ బందిపోర్ జిల్లా గురేజ్ లోయలో ఉన్న బీఎస్ఎఫ్ సైనికులతో దివాళీ జరుపుకున్నారు.(ANI)
ఇతర గ్యాలరీలు