(1 / 8)
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో జరిగిన తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
(ANI )(2 / 8)
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కూచ్ బెహార్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిమాని చిత్రించిన చిత్రపటాన్ని చూపిస్తున్న దృశ్యం
(ANI)(3 / 8)
కూచ్ బెహార్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించారు.
(ANI )(4 / 8)
ప్రధాని మోదీ పాల్గొంటున్న సభకు భారీగా హాజరైన కూచ్ బెహార్ ప్రజలు.
(PM Modi X)(5 / 8)
బీహార్ లోని జముయిలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరైన మహిళలు.
(PM Modi X)(6 / 8)
పశ్చిమబెంగాల్ లోని కూచ్ బెహర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభకు హాజరైన మహిళలు.
(PTI)(7 / 8)
ఉత్తర బెంగాల్లోని కూచ్ బిహార్ తో పాటు అలీపుర్దువార్, జల్పాయిగురిలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది.
(PTI)(8 / 8)
ఇతర గ్యాలరీలు