(1 / 6)
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామజన్మభూమిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు రామ మందిరానికి తరలివచ్చి రామ్ లల్లాను దర్శించుకున్నారు.
(PTI)(2 / 6)
అయోధ్యలోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు రామ్ లల్లాకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
(PTI)(3 / 6)
(4 / 6)
(5 / 6)
ఇతర గ్యాలరీలు