Yadadri Temple : యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం-online booking system available in yadadri temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Yadadri Temple : యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం

Yadadri Temple : యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం

Published May 24, 2024 07:16 PM IST Maheshwaram Mahendra Chary
Published May 24, 2024 07:16 PM IST

  • Yadadri Temple Online Booking Updates: యాదాద్రి భక్తులకు దేవదాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవలే కాకుండా దర్శన సేవలు ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

భక్తులకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల కోసం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

(1 / 5)

భక్తులకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల కోసం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

(https://yadadritemple.telangana.gov.in/)

యాదాద్రి శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చినట్లు అధికారులు ప్రకటించారు. http://yadadritemple.telangana.gov.in  వెబ్ సైట్ ద్వారా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం, పూజ కైంకర్యాల టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

(2 / 5)

యాదాద్రి శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చినట్లు అధికారులు ప్రకటించారు. http://yadadritemple.telangana.gov.in  వెబ్ సైట్ ద్వారా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం, పూజ కైంకర్యాల టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

(https://yadadritemple.telangana.gov.in/)

పైన పేర్కొన్న వెబ్‌సైట్ నుంచే ఈ హుండీకి విరాళాలు ఇవ్వ వచ్చునని అధికారులు వెల్లడించారు.  ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలకు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

(3 / 5)

పైన పేర్కొన్న వెబ్‌సైట్ నుంచే ఈ హుండీకి విరాళాలు ఇవ్వ వచ్చునని అధికారులు వెల్లడించారు.  ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలకు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

(Twitter)

ఆన్ లైన్ పోర్టల్ సేవలు మే 23వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ తరహా సేవలను ప్రవేశపెట్టారు.

(4 / 5)

ఆన్ లైన్ పోర్టల్ సేవలు మే 23వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ తరహా సేవలను ప్రవేశపెట్టారు.

(Photo Source Twitter)

యాదాద్రిలో  వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం ఉంది.,

(5 / 5)

యాదాద్రిలో  వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం ఉంది.,

(Photo Source Twitter)

ఇతర గ్యాలరీలు