Nissan X-Trail Relaunch । అప్పటి నిస్సాన్ కారు, ఇప్పుడు మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది!-nissan x trail gets ready to make a comeback in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nissan X-trail Gets Ready To Make A Comeback In India

Nissan X-Trail Relaunch । అప్పటి నిస్సాన్ కారు, ఇప్పుడు మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది!

Oct 18, 2022, 06:39 PM IST HT Telugu Desk
Oct 18, 2022, 06:39 PM , IST

  • వాహన తయారీదారు నిస్సాన్ మోటార్.. 2005లో భారతదేశంలో Nissan X-Trail కారును లాంచ్ చేసి, ఆ తర్వాత తొమ్మిదేళ్లకే దానిని డిస్కంటిన్యూ చేసింది. ఇప్పుడు మళ్లీ సరికొత్త అవతారంలో పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతోంది.

నిస్సాన్ మోటార్ మళ్లీ తమ మిడ్- రేంజ్ SUV Nissan X-Trailను భారతదేశంలోకి తిరిగి తీసుకురానున్నట్లు ధృవీకరించింది. అయితే నిస్సాన్ ఇంకా దీని లాంచ్ డేట్ ప్రకటించలేదు.

(1 / 8)

నిస్సాన్ మోటార్ మళ్లీ తమ మిడ్- రేంజ్ SUV Nissan X-Trailను భారతదేశంలోకి తిరిగి తీసుకురానున్నట్లు ధృవీకరించింది. అయితే నిస్సాన్ ఇంకా దీని లాంచ్ డేట్ ప్రకటించలేదు.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ SUV, అలయన్స్ CMF-C ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అదనంగా నిస్సాన్ ePOWER డ్రైవ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

(2 / 8)

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ SUV, అలయన్స్ CMF-C ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అదనంగా నిస్సాన్ ePOWER డ్రైవ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఎక్స్-ట్రైల్‌ను తేలికపాటి వేరియంట్‌లో కూడా అందించాలని నిస్సాన్ ప్లాన్ చేసింది. ఈ లైట్ వేరియంట్ 160 బిహెచ్‌పి శక్తిని, 300 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా.

(3 / 8)

ఎక్స్-ట్రైల్‌ను తేలికపాటి వేరియంట్‌లో కూడా అందించాలని నిస్సాన్ ప్లాన్ చేసింది. ఈ లైట్ వేరియంట్ 160 బిహెచ్‌పి శక్తిని, 300 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా.

నిస్సాన్ మొదటిసారిగా X-ట్రైల్ SUVని 2001లో విడుదల చేసింది, అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ 70 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలను సాధించింది.

(4 / 8)

నిస్సాన్ మొదటిసారిగా X-ట్రైల్ SUVని 2001లో విడుదల చేసింది, అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ 70 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలను సాధించింది.

నిస్సాన్ భారతదేశంలో X-ట్రైల్ SUVని 2005లో విడుదల చేసింది, కానీ తొమ్మిదేళ్ల తర్వాత ఉత్పత్తిని నిలిపివేసింది.

(5 / 8)

నిస్సాన్ భారతదేశంలో X-ట్రైల్ SUVని 2005లో విడుదల చేసింది, కానీ తొమ్మిదేళ్ల తర్వాత ఉత్పత్తిని నిలిపివేసింది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ క్యాబిన్ భాగం, నాణ్యమైన ప్రమాణాలతో కూడిన నావిగేషన్, వినోదం, ట్రాఫిక్ లేదా వాహన సమాచారాన్ని అందించే ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థను కలిగి ఉంది. పూర్తిగా ఎలక్ట్రానిక్ 12.3-అంగుళాల హై-డెఫినిషన్ డిస్ప్లే, మల్టీ-ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌తో కూడా వస్తుంది. స్టీరింగ్ వీల్‌లో టచ్ డయల్ స్విచ్ ద్వారా వీటిని నియంత్రించవచ్చు.

(6 / 8)

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ క్యాబిన్ భాగం, నాణ్యమైన ప్రమాణాలతో కూడిన నావిగేషన్, వినోదం, ట్రాఫిక్ లేదా వాహన సమాచారాన్ని అందించే ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థను కలిగి ఉంది. పూర్తిగా ఎలక్ట్రానిక్ 12.3-అంగుళాల హై-డెఫినిషన్ డిస్ప్లే, మల్టీ-ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌తో కూడా వస్తుంది. స్టీరింగ్ వీల్‌లో టచ్ డయల్ స్విచ్ ద్వారా వీటిని నియంత్రించవచ్చు.

Nissan X-Trail SUVలో సామాను కోసం తగినంత స్థలాన్ని అందిస్తుంది.

(7 / 8)

Nissan X-Trail SUVలో సామాను కోసం తగినంత స్థలాన్ని అందిస్తుంది.

సంబంధిత కథనం

సినిమాల్లో ఆఫ‌ర్స్ త‌గ్గ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతోంది మెహ‌రీన్‌. హిందీలో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.కామద ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కామద ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజిస్తారు, ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా మానవుడు ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడు. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అందుకే ఈ తిథి నాడు విష్ణువును పూజిస్తారు.అంగారకుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు ప్రయాణిస్తున్న రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అలాగే మార్చి 15 న శని సొంత రాశి కుంభం ప్రవేశించింది. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రేపు విధి ఎవరికి అండగా నిలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు