Maha Kumbh Mela: మరో రెండు రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం; భారీగా తరలివస్తున్న భక్తులు, సాధువులు-naga sadhus arrive in large numbers in prayagraj with 2 days left for maha kumbh mela photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maha Kumbh Mela: మరో రెండు రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం; భారీగా తరలివస్తున్న భక్తులు, సాధువులు

Maha Kumbh Mela: మరో రెండు రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం; భారీగా తరలివస్తున్న భక్తులు, సాధువులు

Published Jan 10, 2025 10:32 PM IST Sudarshan V
Published Jan 10, 2025 10:32 PM IST

Maha Kumbh Mela 2025: జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 13న తొలి షాహీస్నానం జరగనుంది. కుంభమేళా జరిగే ప్రాంతాన్ని పూర్తిగా అలంకరించారు. మహాకుంభమేళాకు లక్షలాది మంది సాధువులు వస్తున్నారు.

మహాకుంభమేళాకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో నాగ సాధువులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు.కాళీ వేషధారణలో ఉన్న నాగ సాధువు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(1 / 8)

మహాకుంభమేళాకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో నాగ సాధువులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు.కాళీ వేషధారణలో ఉన్న నాగ సాధువు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరో సాధువు రోడ్డుపై కత్తి పట్టుకొని నృత్యం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ ఏడాది కుంభమేళా సుమారు 44 రోజుల పాటు కొనసాగనుంది. 

(2 / 8)

మరో సాధువు రోడ్డుపై కత్తి పట్టుకొని నృత్యం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ ఏడాది కుంభమేళా సుమారు 44 రోజుల పాటు కొనసాగనుంది. 

ప్రయాగరాజ్ లో కొందరు గుర్రంపై కూర్చొని గదలు, కత్తులు పట్టుకొని కనిపించారు. కుంభమేళాలో పాల్గొనడానికి నాగ సాధువులే కాదు వీఐపీలు కూడా వస్తారు. 

(3 / 8)

ప్రయాగరాజ్ లో కొందరు గుర్రంపై కూర్చొని గదలు, కత్తులు పట్టుకొని కనిపించారు. కుంభమేళాలో పాల్గొనడానికి నాగ సాధువులే కాదు వీఐపీలు కూడా వస్తారు. 

నాగ సాధువులు చాలా మంది పులి చర్మాలు ధరించి, పూలదండలు వేసుకుని, శరీరమంతా విభూతి పూసి, డప్పులు కొడుతూ మహాకుంభ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. 

(4 / 8)

నాగ సాధువులు చాలా మంది పులి చర్మాలు ధరించి, పూలదండలు వేసుకుని, శరీరమంతా విభూతి పూసి, డప్పులు కొడుతూ మహాకుంభ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. 

బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా కల్పవీలు కూడా మహాకుంభ్ కోసం గుర్రంపై రావడం కనిపించింది.

(5 / 8)

బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా కల్పవీలు కూడా మహాకుంభ్ కోసం గుర్రంపై రావడం కనిపించింది.

ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న నాగ సాధువులు

(6 / 8)

ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న నాగ సాధువులు

మహాకుంభ సమయంలో గంగ, యమన, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. 

(7 / 8)

మహాకుంభ సమయంలో గంగ, యమన, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. 

(AFP)

పుష్య పూర్ణిమ నుండి మాఘీ పౌర్ణమి వరకు నెల రోజుల పాటు కల్పవస్మరణ చేస్తారు. ఈ సమయంలో సాధువులు ఉదయాన్నే గంగాజలంలో స్నానమాచరించి పూజలు, భజనలలో పాల్గొంటారు. 

(8 / 8)

పుష్య పూర్ణిమ నుండి మాఘీ పౌర్ణమి వరకు నెల రోజుల పాటు కల్పవస్మరణ చేస్తారు. ఈ సమయంలో సాధువులు ఉదయాన్నే గంగాజలంలో స్నానమాచరించి పూజలు, భజనలలో పాల్గొంటారు. 

(AFP)

ఇతర గ్యాలరీలు