(1 / 7)
సెంట్రల్ మయన్మార్లో శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం థాయ్లాండ్, చైనా, వియత్నాం, భారత్లలో కూడా ప్రకంపనలు సృష్టించింది. 2025 మార్చ్ 29న మయన్మార్లోని క్యోక్సే జిల్లాలో ఓ రోడ్డు పరిస్థితి ఇలా..
(AFP)(2 / 7)
మొదటి భూకంపం తర్వాత 6.4 తీవ్రతతో మయన్మార్లో పలుమార్లు ప్రకంపనలు సంభవించాయి. దేశంలోని మాండలేలో భారీ భూకంపం సంభవించడంతో దెబ్బతిన్న భవనం ముందు ప్రజలు మోటారు సైకిళ్లపై వెళ్తున్నారు.
(REUTERS)(3 / 7)
బ్యాంకాక్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. చటోచక్లో భవనం కూలిన ఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. 2025 మార్చి 29న తీసిన ఫొటో ఇది.
(AFP)(4 / 7)
బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న భవనం ఈ కూలిపోయింది.
(AFP)(5 / 7)
మయన్మార్, థాయ్లాండ్లలో భూకంపం సంభవించిన మరుసటి రోజే బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రదేశాన్ని ఈ వైమానిక ఛాయాచిత్రం చూపిస్తుంది.
(AFP)(6 / 7)
మయన్మార్ మిలిటరీ ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీం అందించిన ఈ చిత్రంలో, మయన్మార్ సైనిక నాయకుడు సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ నైపిటావ్లో భూకంపం కారణంగా దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు.
(AP)(7 / 7)
నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రదేశం నుంచి శిథిలాలను తొలగించడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
(AFP)ఇతర గ్యాలరీలు